పుంగనూరులో వాహనాల వేలంలో రూ.6.57 లక్షలు ఆదాయం -సీఐ గంగిరెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
అక్రమ మధ్యం రవాణా కేసుల్లో సీజ్ చేసిన వాహనాల వేలం పాటలో రూ.6.57 లక్షలు ఆదాయం చేకూరినట్లు సీఐ ఎం. గంగిరెడ్డి తెలిపారు. గురువారం సీఐ మాట్లాడుతూ ఎస్పీ రిషాంత్రెడ్డి ఆదేశాల మేరకు స్టేషన్లో 35 వాహనాలు, ఒక ఆటో, ఒక మినికారు, ఒక స్కార్పియో కారును వేలం వేశామన్నారు. వేలంపాటలో వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వానికి జమ చేశామన్నారు.

Tags; Income of Rs.6.57 lakhs in vehicle auction in Punganur – CI Gangireddy
