Date:25/01/2021
తిరుపతి ముచ్చట్లు:
పంచాయతీ ఎన్నికల లో ఏర్పడ్డ అనిశ్చితి కారణంగా ఎక్కడా కూడా నామినేషన్ల స్వీకరించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ పంచాయతీ కార్యాలయంలో ఉన్న గాంధీ అంబేద్కర్ విగ్రహాలకు నామినేషన్ పత్రాలను సమర్పించారు.
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
Tags: Innovative nominations of independent candidates !!