పుంగనూరులో జనసేన ప్రచారం
పుంగనూరు ముచ్చట్లు:
రానున్న ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని జనసేన రాజంపేట పార్లమెంటు కన్వీనర్ శ్రీనివాసరాజు కోరారు. శనివారం పట్టణంలో ఆయన స్థానిక అధ్యక్షుడు చిన్నారాయల్తో కలసి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ సిరివేలు చిన్న రాయల్, చంద్రబాబు, ఆర్ శ్రీనివాసులు, అరుణ , కాలేశా, జావీద్ భాషా, హేమంత్, మణికంఠ, పాములహరి, నాగ తేజ, చంద్రబాబు, వికాస్, రమణ ,జనసైనికులు పాల్గొన్నారు.
Tags: Janasena campaign in Punganur