Natyam ad

పుంగనూరులో జనసేన ప్రచారం

పుంగనూరు ముచ్చట్లు:

రానున్న ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని జనసేన రాజంపేట పార్లమెంటు కన్వీనర్‌ శ్రీనివాసరాజు కోరారు. శనివారం పట్టణంలో ఆయన స్థానిక అధ్యక్షుడు చిన్నారాయల్‌తో కలసి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ సిరివేలు చిన్న రాయల్,   చంద్రబాబు,   ఆర్ శ్రీనివాసులు,   అరుణ ,   కాలేశా,   జావీద్ భాషా,   హేమంత్,  మణికంఠ,   పాములహరి,   నాగ తేజ,   చంద్రబాబు,  వికాస్,   రమణ   ,జనసైనికులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Janasena campaign in Punganur

Post Midle