తహసిల్దార్ కార్యాలయం వద్ద జనసేన రైతు దేవోభవ నిరసన కార్యక్రమం
విస్సన్న పేట ముచ్చట్లు:
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో రైతు దేవోభవ నిరసన కార్యక్రమాన్ని తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ విస్సన్నపేట మండల అధ్యక్షుడు షేక్ యాసిన్ మాట్లాడుతూ రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. రైతుకు గిట్టుబాటు ధర 1400 రూపాయలు చొప్పున కొనుగోలు చేయాలి. వ్యవసాయ కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని దళారీ వ్యవస్థను నియంత్రించాలని తిరువూరు నియోజవర్గం కు కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మార్వో కే లక్ష్మికి వినతిపత్రం అందజేశారు.
Tags: Janasena Rythu Devobhava protest program at Tehsildar office