Date:23/02/2021
కామారెడ్డి ముచ్చట్లు:
మంథని లో హైకోర్టు న్యాయవాద దంపతులు వమనరావు, నాగమణి ల హత్య కు నిరసనగా ఆందోళన నిర్వహించడానికి , వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంఘీభావం తెలియజేయడానికి కామారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళవారం వమనరావు స్వగ్రామమైన గుంజపడుగు తరలివెళ్లారు. ఈ సందర్బంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ న్యాయవాద దంపతుల హత్య పై సీబీఐ ఎంక్వైరీ చేపట్టాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేయాలని, వారి కుటుంబానికి ఐదు కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని, హత్య తో సంబంధo ఉన్న అసలు సూత్రదారులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.న్యాయవాదుల పై జరుగుతున్న దాడులను అరికట్టాలని, అడ్వొకేట్ ప్రోటాక్షన్ యాక్ట్ తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మన్ రావు, సురేందర్ రెడ్డి, ఉపాద్యక్షుడు అతిమాముల శ్రీధర్ ప్రతినిధులు నర్సింహారెడ్డి, జగన్నాథం, శంకర్ రెడ్డి,వెంకట్రాంరెడ్డి,చంద్రశే
వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
Tags: Kamareddy’s lawyers who moved to “Gunjapadugu” in Chalo