• Likes
  • Followers
  • Subscribers
  • Followers
Sign in

Welcome, Login to your account.

Forget password?
Sign in

Recover your password.

A password will be e-mailed to you.

  • Feb 3, 2023 2:47 pm
  • Home
  • ఆంధ్రప్రదేశ్
    • పుంగనూరు
    • తిరుమల
    • అనంతపురం 
    • కడప
    • కర్నూలు  
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పుగోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • పెద్దపల్లి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం 
    • శ్రీకాకుళం
  • తెలంగాణ
    • ఆదిలాబాద్‌
    • ఆసిఫాబాద్
    • కరీంనగర్‌  
    • కామారెడ్డి  
    • ఖమ్మం 
    • జగిత్యాల
    • నల్గోండ
    • నిర్మల్
    • మ‌హ‌బూబాబాద్
    • మహబూబ్ నగర్
    • మెదక్
    • యాదాద్రి
    • రంగారెడ్డి
    • రాజన్న సిరిసిల్ల
    • వరంగల్ 
    • వికారాబాద్
    • శ్రీకాకుళం
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
  • జాతీయం
  • వరల్డ్
  • క్రైమ్
  • రాజకీయం
  • ఆరోగ్యo
  • భక్తి
  • సినిమా
    • ఫోటో గ్యాలరీ
    • హీరొయిన్స్

Telugu Muchatlu Telugu Muchatlu - Telugu Updates

TeluguMuchatlu
  • Home
  • Andhra
  •  తనలా అమ్మాయిని చంపేసీ
Natyam ad
Andhra

 తనలా అమ్మాయిని చంపేసీ

By TM-Team On Dec 3, 2022 6:44 pm 568

లక్నో ముచ్చట్లు:

స్మాల్ స్క్రీన్ పై ప్రసారమయ్యే సీఐడీ సీరియల్‌ ఎంత పాపులారిటీ సాధించిందో అందరికీ తెలిసిందే. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది ఈ సీరియల్.ఇందులో రకరకాల క్రైమ్‌ థ్రిల్లర్‌ స్టోరీస్ ఎంతో ఉత్కంఠబరితంగా సాగుతాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే… అచ్చం అలాంటి సీన్‌ ఒకటి ఉత్తరప్రదేశ్‌లో రియల్‌గా జరిగింది. పాత కక్షల నేపధ్యంలో తనలాంటి అమ్మాయిని చంపేసి, తనే చనిపోయినట్లుగా క్రియేట్‌ చేసి ప్రియుడితో కలిసి మరో మర్డర్‌ కోసం ప్లాన్‌ చేసింది. అయితే అదికాస్తా బెడిసికొట్టి జైలు పాలయ్యింది. అసలేం జరిగిందో తెలుసుకుందాం పదండి.. కట్ చేస్తే.. ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన పాయల్‌ భాటి అనే 22 రెండేళ్ల యువతి, తన ప్రియుడు అజయ్‌ ఠాకూర్‌తో కలిసి.. అచ్చం పాయల్‌ పోలికలతో ఉండే అమ్మాయితో స్నేహం చేశారు. హేమ అనే ఈ అమ్మాయి స్థానికంగా ఉండే ఓ మాల్‌లో పనిచేస్తోంది. పథకం ప్రకారం పాయల్‌, హేమను ఇంటికి పిలిచింది. అనంతరం ప్రియుడితో కలిసి ఆమె గొంతు నులిమి హత్య చేసింది.ఆ తర్వాత ఆమె ముఖం, గొంతుపై వేడి నూనె పోసింది. ఆ తర్వాత హేమ మృతదేహానికి పాయల్‌ దుస్తులు వేశారు. అనంతరం తనే ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరిస్తూ.. ‘వంట చేస్తుండగా..

 

 

 

నా ముఖం కాలిపోయింది. నాకింక బతకాలని లేదు’ అంటూ ఓ సూసైడ్‌ నోట్‌ రాసి అక్కడ పెట్టి, ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. సూసైడ్‌ నోట్‌ చూసి చనిపోయింది పాయలే అని భావించిన ఆమె బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు.. చనిపోయిన యువతి కుటుంబ సభ్యులు ఆమె కనిపించడం లేదంటూ నవంబర్‌ 12న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. పాయల్ తల్లిదండ్రులు ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నారని, తన తల్లిదండ్రుల మరణానికి సోదరుడి అత్తింటి వారితో పాటు ఓ బంధువు కారణమని భావించిన పాయల్‌ వారిని చంపేందుకు ఇంతటి స్కెచ్‌ వేసిందని పోలీసులు తెలిపారు. పథకం ప్రకారం ముందుగా తను ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించింది. తర్వాత ప్రియుడితో కలిసి పారిపోయింది. అనంతరం వారిని హత్య చేసేందుకు నాటు తుపాకీ, కత్తి సైతం కొనుగోలు చేశారని పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

 

Post Midle

Tags; Kill a girl like you

Continue Reading
Post Midle
Kill a girl like you
TM-Team 11378 posts 0 comments

Prev Post

ఇండియా జట్టులో ఆదోని అమ్మాయి

Next Post

తండ్రిని స్టేషన్ లో వదిలేసిన కొడుకు

You might also like More from author
Andhra

కళాతపస్వి మృతికి గవర్నర్ సంతాపం

Andhra

పేకాట శిబిరంపై దాడి..తొమ్మిది మంది అరెస్టు

Andhra

టీచర్ల అరెస్టు

Andhra

కె.విశ్వనాథ్  మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి చెల్లుబోయిన

Andhra

ఏడవ రోజు లోకేష్ పాదయాత్ర

Andhra

విశ్వనాథ్   గొప్పదనం

Prev Next
- Advertisement -

- Advertisement -

More Stories

రొంపిచెర్లలో పల్లెబాట కార్యక్రమం ప్రారంభించిన రాష్ట్ర…

Feb 3, 2023

భద్రాద్రి  జిల్లాలో గంజాయి స్మగ్లర్ల హల్ చల్

Feb 3, 2023

కళా తపస్వి విశ్వనాథ్ మృతి పట్ల మంత్రి ఎర్రబెల్లి సంతాపం

Feb 3, 2023
Prev Next 1 of 1,664
  • Home
  • Andhra
  • Political
  • Crime
  • సినిమా
    • photo gallery
    • హీరొయిన్స్
© 2017 Telugu Muchatlu- All Rights Reserved.
Website Design: SSIT-8143363500
You cannot print contents of this website.