Natyam ad

జనసంద్రం గా మారిన కర్నూలు

కర్నూలు ముచ్చట్లు:

కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు వద్దకు  నారా లోకేష్ యువగళం పాదయాత్ర సోమవారం ఉదయం చేరుకుంది. అయనకు అక్కడ ఘన స్వాగతం లభించింది. లోకేష్ పాదయాత్రతో కర్నూలు వీధులు కిక్కిరిసాయి. లోకేష్ ని చూసేందుకు మహిళలు, యువత, వృద్దులు భారీగా రోడ్లపైకి వచ్చాయి. కాలనీల్లో పేరుకుపోయిన సమస్యల గురించి లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలు వింటూ అందరితో లోకేష్ ఫోటోలు దిగారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలు లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేస్తామని అయన హామీ ఇచ్చారు.

 

Tags: Kurnool has become densely populated