Natyam ad

లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసును అభినందించిన జే.పి

హైదరాబాద్  ముచ్చట్లు:

లోక్ సత్తా ఉద్యమ సంస్థ 25 వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో వ్యవస్థాపకులు డా.జయ ప్రకాష్ నారాయణ  లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయనను మరియు సంస్థ ప్రతినిధులు పందిళ్ళ శంకర్, శ్రీనివాస రెడ్డిలను శాలువతో ఘనంగా సత్కరించారు. ఇంకా ఈ సమావేశంలో వంగాల రంగాచారి,పగిడి లక్ష్మీ నారాయణ, అమర్,శివరామ కృష్ణ , వంశీ ప్రసాద్, సూర్యలక్ష్మీ, జనార్దన్, మనోహర్  తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Lok Satta Party State President Tummanapally Srinivasu congratulated J.P

Post Midle
Post Midle