Natyam ad

కురుబ ప్రతినిధులతో లోకేష్ భేటీ

పలమనేరు ముచ్చట్లు:


టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. బైరెడ్డిపల్లిలో లోకేశ్ కురుబ సామాజిక వర్గం ప్రతినిధులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా వారు జగన్ పాలనలో తాము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని లోకేశ్ కు తెలిపారు.

 

Tags: Lokesh met Kuruba representatives

Post Midle
Post Midle