Natyam ad

పశ్చిమ బెంగాల్‌ నుంచి ఝార్ఖండ్‌ మీదుగా ఒడిశా వరకు అల్ప పీడన ద్రోణి,

విశాఖ ముచ్చట్లు:

 

ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్‌ తీరం వరకూ మరో ద్రోణి.వీటి ప్రభావంతో బంగాళాఖాతం నుంచి రాష్ట్రం వైపు తేమ గాలులు.దీంతో తెలుగు రాష్ట్రాల కు భారీ వర్ష సూచన.నేడు ఏలూరు, కృష్టా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు.విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, పల్నాడు, బాపట్ల, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు.విజయవాడ సిటీ, విశాఖ సిటీలకు భారీ వర్షం ముంచెత్తే అవకాశం.

 

Tags:Low pressure trough from West Bengal over Jharkhand to Odisha,

Post Midle
Post Midle