Natyam ad

ఎంపీ అభ్యర్థిగా మద్దిల గురుమూర్తి నామినేషన్ దాఖలు

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి ఎంపీ అభ్యర్థిగా మద్దిల గురుమూర్తి నేడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బి-ఫారం తోపాటుగా అదనపు సెట్టు నామినేషన్ దాఖలు చేశారు. 23- తిరుపతి పార్లమెంటు(ఎస్ సి) రిటర్నింగ్ అధికారి  ప్రవీణ్ కుమార్, ఐ.ఏ.యస్., కి , స్థానిక తిరుపతి కలెక్టర్ ఛాంబర్ నందు నామినేషన్ పత్రాలు అందజేశారు.

 

Post Midle

Tags: Maddila Gurumurthy nomination filed as MP candidate

Post Midle