చెరువుతో దూకి వ్యక్తి ఆత్మహత్య
మెదక్ ముచ్చట్లు:
మెదక్ జిల్లా టెక్మాల్ మండలం సాలోజిపల్లి గ్రామ చెరువులో దుకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన వడ్డే శ్రీనివాస్ కుటుంబ కలహాలతో చెరువులో దూకి మృతి చెందాడు. .మృతుడి తల్లి వడ్డే నాగమ్మ పిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Tags: Man commits suicide by jumping from pond