దాయాదుల ఘర్షణలో వ్యక్తి హత్య
సూర్యాపేట ముచ్చట్లు:
సూర్యాపేట జిల్లా, బాలెంల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పొలానికి నీళ్ళ మళ్లింపు విషయంలో దాయాదుల మధ్య తలెత్తింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి. దాడికి దారి తీసింది. ఆ క్రమంలోనేక్షణికావేశంలో సోదరుడు లింగయ్యను గొడ్డలితో నరికి చంపాడు సతీష్. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడికోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Tags: Man killed in cousin clash