పుంగనూరులో వైద్యశిబిరం
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని ముడిబాపనపల్లె పిహెచ్సి డాక్టర్ కిరణ్మయి ఆధ్వర్యంలో శుక్రవారం వైద్యశిబిరం నిర్వహించారు. నేతిగుట్లపల్లె ప్రాజెక్టు వద్ద 36 మందికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. డాక్టర్ మాట్లాడుతూ వేసవి తీవ్రంగా ఉన్న కారణంగా అంటువ్యాదులు సోకే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించి , చికిత్సలు చేసుకోవాలన్నారు. ఈ శిబిరంలో ఎంపీహెచ్ఈవో మురళి, సూపర్ వైజర్ హ రిప్రసాద్రెడ్డి, ల్యాబ్టెక్నిషియన్ అబీద్అలి, సిబ్బంది, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
Tags: Medical camp at Punganur