రేణిగుంటలోని ఎల్లమ్మ ఆలయంలో అర్ధరాత్రి దొంగతనం
తిరుపతి ముచ్చట్లు:
రేణిగుంట మండలంలోని గాజులమండ్యం గ్రామంలోని ఎల్లమ్మ ఆలయం నందు అర్ధరాత్రి దొంగలు పడ్డారు.ఆలయానుకున్న ఇనుప గ్రిల్ ను గడ్డపారతో పగలగొట్టి అమ్మవారికి అలంకరించిన 8 తాళిబొట్లు, వెండి కిరీటం, మకర తోరణం దోచుకుని వెళ్లారని స్థానికులు తెలిపారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags: Midnight theft at Ellamma temple in Renigunta