శాశ్వత భూహాక్కు పత్రముల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చిత్తూరు ముచ్చట్లు:
చిత్తూరు అంబేద్కర్ భవన్ లో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం లో బాగంగా శాశ్వత భూహాక్కు పత్రముల పంపిణీ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లబ్ధిదారులకు శాశ్వత భూహక్కూ పత్రాలను పంపిణీ చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యక్రమం లో పాల్గొన్న డిప్యూటీ సీఎం కే నారాయణ స్వామి, చిత్తూరు ఎంపి ఎన్. రెడ్డప్ప, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎమ్మేల్యేలు అరణీ శ్రీనివాసులు, ఎం.ఎస్ బాబు, చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్, జాయింట్ కలెక్టర్ వేంకటేశ్వర్ తదితరులు.
Tags: Minister Peddireddy Ramachandra Reddy in the distribution program of permanent land title documents