Natyam ad

శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష ముగించుకునిపంపా చేరుకున్నమంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

శబరిమల ముచ్చట్లు:


శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష ముగింపు సందర్బంగా ఇరుముడి ధరించి పంపా చేరుకొని నడకమార్గం ద్వారా శబరిమల చేరుకొని స్వామి వారిని దర్శించుకొన్న రాష్ట్ర విద్యుత్,ఆటవీ,భూగర్భ గనుల శాఖ మంత్రి  డాక్టర్   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపీ  పీవీ మిథున్ రెడ్డి , ఎంపీ  రెడ్డెప్ప , ఎమ్మెల్సీ  భరత్ ,తదితరులు.

 33

Post Midle

Tags: Minister Peddireddy Ramachandra Reddy reached Pampa after completing the initiation of Sri Ayyappa Swami

Post Midle