Natyam ad

అర్బన్ క్లినిక్ ను ప్రారంభించిన మంత్రి రజని

విశాఖపట్నం ముచ్చట్లు:


విశాఖలో మంత్రి విడదల రజిని పర్యటించారు.విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో 27వార్డ్ దొండపర్తి చుక్కావారి వీధిలో 1కోటి రూపాయల వ్యయంతో దొండపర్తి లో నిర్మించిన వైస్సార్ అర్బన్ క్లినిక్ ను ప్రారంభించారు.విశాఖ దక్షిణ నియోజ కవర్గం శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, విశాఖ మేయర్ గౌరవ శ్రీమతి గోళగాని హరివెంకట కుమారి ఉన్నారు.నియోజకవర్గం లో 4వ వైస్సార్ అర్బన్ క్లినిక్ సుమారుగా 20 వేల నుండి 30వేల మంది కి ఆరోగ్య ప్రధాయనిగా నిలుస్తుందని చెప్పారు. ఈ క్లినిక్స్ ద్వారా 2446వ్యాధులకు ఉచిత మెరుగైన వైద్యం అందిస్తున్నా మని చెప్పారు.

 

Tags: Minister Rajani started the Urban Clinic

Post Midle
Post Midle