కంటివెలుగు కార్యక్రమంలో పాల్గోన్న మంత్రిపువ్వాడ
అశ్వారావుపేట ముచ్చట్లు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం,జమ్మిగూడెం గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గోన్నారు. తరువాత అశ్వారావుపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉప ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తదితరులు పాల్గోన్నారు.
Tags;Minister who participated in the Kantivelugu program