Natyam ad

ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే శిల్పా దంపతులు. 

మహానంది ముచ్చట్లు:

గాజులపల్లె రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ గంగా, గౌరీ సమేత మరకత లింగేశ్వర స్వామి, నవ గ్రహాల ఆలయాల వద్ద శుక్రవారం జరిగిన ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవానికి నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, సతీమణి శిల్పా నాగిని రెడ్డి … హాజరు కావడం జరిగినది. ఈ కార్యక్రమానికి మహానంది ఈవో చంద్రశేఖర్ రెడ్డి పౌరోహితులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Tags: MLA Shilpa’s couple attended the Dhwajasthamba Pratishta mahotsava.

Post Midle
Post Midle