Natyam ad

మత్స్యకారులను కలిసిన ఎంపి జీవిఎల్

విశాఖపట్నం ముచ్చట్లు:


విశాఖ ఫిషింగ్ హార్బర్ లో నెలకొన్న సమస్యలపై బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు దృష్టి సారించారు.ఫిషింగ్ హార్బర్ ను సందర్శించి మత్స్యకార సంఘాల నాయకులు, ఫిషింగ్ బోటు ఆపరేటర్స్ అసోసియేషన్ల ప్రతినిధులను కలిసి స్వయంగా వారి సమస్యలను తెలుసుకున్నారు.ప్రభుత్వం,మత్స్యశాఖ అధికారుల కోసం ఈ ఫిషింగ్ హార్బర్ ను నిర్మించడం లేదని స్పష్టం చేసారు.మత్స్యకారుల అవసరాలకు అనుగుణంగా ఆధునీకరిస్తున్న నేపథ్యంలో అవసరమైతే డిపిఆర్ లో మార్పులు చేసేలా కేంద్రం దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానని చెప్పారు.

 

Tags; MP GVL met the fishermen

Post Midle
Post Midle