Natyam ad

మున్సిపల్ కార్మికుల నిరసన

ప్రొద్దుటూరు ముచ్చట్లు:

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె ఉధృతంగా మారింది గురువారం వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూర్ లోని  గాంధీ రోడ్డు మీద వెళ్తున్న మునిసిపల్ చెత్త సేకరణ వాహనాన్ని

Post Midle

సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు రోడ్డుపై బైఠాయించి తమ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ

ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరారు. తక్షణం మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలంటూ వారికి రావలసిన అలవెన్స్లు త్వరితగతిన ప్రభుత్వం చెల్లించాలంటూ వైసీపీ

ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు పెద్ద ఎత్తున గాంధీ రోడ్డు మీద ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.

 

Tags: Municipal workers protest

Post Midle