శ్రీ వెంకటేశ్వర స్వామిని సతీసమేతంగా దర్శించుకున్న మైలవరం MLA వెంకట కృష్ణ ప్రసాద్
తిరుమల ముచ్చట్లు:
తిరుమల తిరుపతిలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సతీసమేతంగా దర్శించుకున్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ , ఆయన సతీమణి శిరీష , మరియు కుటుంబ సభ్యులు.
Tags: Mylavaram MLA Venkata Krishna Prasad visited Sri Venkateswara Swamy.