Natyam ad

జాతీయ ఆహ్వాన కబడ్డీ టోర్నమెంట్-ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి

తిరుపతి ముచ్చట్లు:
 
జాతీయ ఆహ్వాన కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణలో భాగంగా ఫ్లడ్ లైట్స్ ఏర్పాట్లకు కు పూజా కార్యక్రమాలను చేపట్టి , ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, నగర మేయర్ శిరీష, అదనపు కమిషనర్ హరిత.

పుంగనూరు ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడుగా ముత్యాలు
Tags: National Invitation Kabaddi Tournament-MLA Bhumana Karunakara Reddy