పుంగనూరులో 11న జాతీయ లోక్అదాలత్
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని కోర్టు ఆవరణంలో జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్జడ్జి వాసుదేవరావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ 11న జరిగే లోక్అదాలత్లో రాజీకి అనుకూలమైన సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరిస్తామన్నారు. అధికారులు, న్యాయవాదులు, కక్షిదారులు సమన్వయంతో పని చేసి అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించేందుకు సహకరించాలని కోరారు.

Tags: National Lok Adalat on 11th at Punganur
