పుంగనూరులో 13న జాతీయ లోక్అదాలత్
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని కోర్టు ఆవరణంలో ఈనెల 13న జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్జడ్జి వాసుదేవరావు తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ లోక్అదాలత్లో రాజీకి అనువైన సివిల్, క్రిమినల్ కేసులను, మనోవర్తి కేసులను పరిష్కరించనున్నట్లు తెలిపారు. న్యాయవాదులు, అధికారులు కలసి అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించేందుకు సహకరించాలని కోరారు.

Tags: National Lok Adalat on 13th at Punganur
