14న పుంగనూరు మండలం మిర్జేపల్లెలో గడప గడపకు -ఎంపీపీ భాస్కర్రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని వనమలదిన్నె పంచాయతీ మిర్జేపల్లె, నాయకురాళ్ళపల్లి, బసివినాయుపల్లె, కొత్తూరు గ్రామాల్లో సోమవారం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ చివరి రోజు గడప గడపకు కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై జయప్రదం చేయాలని కోరారు.
Tags: On 14th in Mirjepalle of Punganur Mandal, Gadapa Gadapa – MPP Bhaskar Reddy