Natyam ad

జనవరి 9న రూ.300/- టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి జనవరి 12 నుంచి 31వ తేదీ వరకు, ఫిబ్రవరి నెలకు గాను రూ.300/- టికెట్ల ఆన్‌లైన్ కోటాను జనవరి 9న ఉదయం 10 గంటలకు టిటిడి విడుదల చేయనుంది.భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.

 

Post Midle

Tags: On January 9, Rs.300/- tickets will be released online

Post Midle