ఆదివారం స్వామి ప్రాంగణంలో దళిత రత్నకు సన్మానం.
కమాన్ పూర్ ముచ్చట్లు:
ఉమ్మడి కమాన్ పూర్ మండలంలోని చెందిన దళిత రత్న అవార్డు గ్రహీత దేవి లక్ష్మీ నరసయ్యను ఆది వరహా ప్రాంగణంలో పలువురు ఘనంగా సన్మానించారు. ఇటీవల రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా లక్ష్మీ నరసయ్య దళిత రత్న అవార్డును స్వీకరించారు దీంతో ఆయనను పలువురు అభినందించి సన్మానాలు చేస్తున్నారు. సన్మానించిన వారిలో టిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సర్పంచులు తాటికొండ శంకర్ కొండ వెంకటేష్ నాయకులు పిల్లి శేఖర్ మేకల సంపత్ గడప కృష్ణమూర్తి గుడిసెల సంపత్ దామెర సంపత్ గుర్రం లక్ష్మీ మల్లు ఉన్నారు.
Tags: On Sunday, Dalit Ratna was honored at Swami’s premises.