కాంగ్రెస్ గూటికి షర్మిల….?

హైదరాబాద్ ముచ్చట్లు: వైఎస్సార్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తారు..? వస్తున్నారు..? వచ్చేశారు..? ఇలా రోజుకో న్యూస్‌ సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వీటిని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ కాంగ్రెస్ పార్టీ షర్మిల…

అనంతలో క్రెడిట్ వార్

అనంతపురం ముచ్చట్లు: ఏపీలో ఇప్పుడు ఏ అభివృద్ధి పని జరిగినా క్రెడిట్‌ వార్‌ మాత్రం కామనైపోయింది. మేం పునాది వేశామని ఒకరంటే… మేం పూర్తి చేశామని మరొకరు కౌంటరిస్తూ… పొలిటికల్‌ హీట్‌ పెంచేస్తున్నారు. పై నుంచి కింది దాకా అన్ని దశల్లో ఇదే వరస.…

ఆ 18 మంది ఎవరు…

విజయవాడ ముచ్చట్లు: వీరి వీరి గుమ్మడి పండు.. ఆ 18 మంది ఎమ్మెల్యేల పేర్లేమి? ఏపీ అంతటా ఇప్పుడిదే చర్చ. సొంత పార్టీలో 18మంది శాసనసభ్యులకు ముఖ్యమంత్రి జగన్ స్వీట్ వార్నింగ్‌తో పాటు డెడ్ లైన్ విధించారు. పని తీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు.…

పల్నాడులో జాన్ బీ శపధం

గుంటూరు ముచ్చట్లు: అది పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట. పల్నాడు పగ, ప్రతీకారాలకు పెట్టింది పేరు. ఒక్కసారి శపథం చేశారంటే.. ఆ మాటకు కట్టుబడి ఉంటారంతే.. అలా జరిగిందే ఈ ఘటన.. ఓ మహిళ శపథం చేసి మరి ప్రతీకారం తీర్చుకుంది. నర్సరావుపేట…

ఐ ప్యాక్ ఎఫెక్ట్…కార్యరంగంలోకి వైసీపీ ఎమ్మెల్యేలు

విజయవాడ ముచ్చట్లు: అధికార పార్టీలో శాసన సభ్యుల పని తీరు తీవ్రస్థాయిలో చర్చకు దారి తీసింది. గడప గడపకు కార్యక్రమం ద్వారా శాసన సభ్యుల పని తీరును ముఖ్యమంత్రి బేరీజు వేస్తుండటంతో వెనుకబడిన వారు కాస్త మెరుగు పడినట్టు కనిపిస్తోంది. కానీ ఇంకా…

ప్రైవేట్ సంస్థకు సీనరేజ్ వసూళ్లు

గుంటూరు ముచ్చట్లు: ఏపీ సర్కార్ కు వేల కోట్లలో లీజులు ఇస్తున్న శాఖకు నామమాత్రపు సీనరేజ్‌ వసూలు చేయడం మాత్రం బరువైపోతోందట. వసూళ్లు చేసిపెట్టే సంస్థలకు కమిషన్‌ రూపంలో ఆదాయాన్ని సమకూర్చాలని సర్కారు యోచిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు…

ముద్రగడకు జనసైనికుల వినూత్న నిరసన

కాకినాడ ముచ్చట్లు: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తూ..  ద్వారంపూడిని సమర్థిస్తూ లేఖ రాసిన  ముద్రగడ పద్మనాభంపై జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు వినూత్న నిరసన తెలుపుతున్నారు. కాపు రిజర్వేషన్ల పోరాటానికి ద్వారంపూడి సహకరించారని…

విశాఖలో అడ్డూ, అదుపు లేకుండా భూ దందా

విశాఖపట్టణం ముచ్చట్లు: విశాఖ బ్రిటిష్ వారి కాలంలో జిల్లాగా ఏర్పడింది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ప్రాంతమిది. తరువాత కాలంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు విశాఖ నుంచే ఏర్పడ్డాయి. అంటే ఒకపుడు ఉత్తరాంధ్రా అంతా విశాఖ జిల్లాగానే ఉండేదన్న మాట.…

పొత్తులు…కత్తులు

విజయవాడ ముచ్చట్లు: ఏపీలో టీడీపీ , బీజేపీ మధ్య పరస్పర విమర్శలు పెరుగుతున్నాయి.  జగన్ ప్రభుత్వం అవినీతి, అరాచకాల్లో మనిగిపోయిందని ఆ పార్టీ అగ్రనేతలు ప్రకటించారని మరి చర్యలెప్పుడు తీసుకుంటారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అధినేత…

తిరుమల శ్రీవాణి ట్రస్ట్ కి భక్తులు అందించిన విరాళాలు పై శ్వేతపత్రం విడుదల చేసిన టిటిడి చైర్మన్…

తిరుమల ముచ్చట్లు: శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు(శ్రీవాణి) నిధులపై టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు   వైవి.సుబ్బారెడ్డి, ఈవో   ఎవి.ధర్మారెడ్డితో కలిసి శ్వేతపత్రం విడుదల చేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం మీడియా సమావేశం…