పుంగనూరులో ఆర్టీసి ప్రయాణికులకు బహుమతులు
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు డిపో ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించిన ప్రయాణికులకు బహుమతులు పంపిణీ చేసినట్లు డిఎం సుధాకరయ్య తెలిపారు. బుధవారం లక్కిడిప్ ద్వారా గెలుపొందిన ప్రయాణికులు వెంకట్రమణ, జమ్రూత్జాన్, లోకేష్, మల్లికార్జున ,…