Natyam ad

ఎంపీ ఎన్.రెడ్డప్ప ని మర్యాదపూర్వకంగా కలిసిన పేర్నాటి

న్యూఢిల్లీ ముచ్చట్లు:

చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఎన్.రెడ్డప్ప ని న్యూఢిల్లీలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు సహకరించవలసిందిగా కోరిన వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి .

 

Post Midle

Tags: Parnati met MP N. Reddappa politely

Post Midle