Natyam ad

గవర్నర్   అబ్దుల్ నజీర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి దేవమ్మ 

మంత్రాలయం ముచ్చట్లు:

మంత్రాలయం పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ప్రథమ పౌరుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్   అబ్దుల్ నజీర్ ని కర్నూల్ పోలీస్ గెస్ట్ నందు మర్యాదపూర్వకంగా కలిసిన పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి దేవమ్మ .

Post Midle

 

Tags: Pattikonda MLA Kangati Devamma met Governor Abdul Nazir politely.

Post Midle