Natyam ad

సినినటుడు సుమన్‌చే పూలే అవార్డులు పంపిణీ

పుంగనూరు ముచ్చట్లు:
 
సిని నటుడు సుమన్‌ చేతులు మీదుగా సావిత్రిబాయ్‌ పూలే అవార్డులను మున్సిపల్‌ అకౌంటెంట్‌ రమాదేవి, సచివాలయ కార్యదర్శి అప్రీన్‌తాజ్‌ కు అందజేశారు. సోమవారం జ్యోతిరావు పూలే పౌండేషన్‌ ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన కార్యక్రమానికి సిని నటుడు సుమన్‌ హాజరైయ్యారు. ఈ సందర్భంగా పుంగనూరులో విశిష్ట సేవలు అందించిన ఇద్దరు మహిళలకు అవార్డులు, మెమెంటోలతో సత్కరించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు వారిని అభినందించారు.


పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Poole Awards distributed by actor Suman