Natyam ad

కోళ్ల ఫారం దగ్దం.

బాధితులను పరమార్శించిన ఉప ముఖ్యమంత్రి

ఏలూరు ముచ్చట్లు:


పశ్చిమ గోదావరి జిల్లాలోని  దేవరాపల్లి మండలంలోని ఏ.కొత్తపల్లి గ్రామానికి చెందిన కోళ్ల ఫారం రైతు గోకాడ ప్రసాద్ కోళ్ల షెడ్డు నిన్న మధ్యాహ్నం సమయంలో అగ్నిప్రమాదనికి గురై పూర్తి దగ్ధమైంది. ఈ ఘటనలో  10 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిలిందని సదరు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారిని ఓదార్చారు.

 

Post Midle

Tags: Poultry Farm Dagdam.

Post Midle