Natyam ad

పుంగనూరులో పున్నమి పూజలు 

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని ఏడూరు గ్రామం వద్ద వెలసియున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పున్నమి పూజలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హ్గమాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

 

Post Midle

Tags;Punnami pujas in Punganur

Post Midle