Natyam ad

పుంగనూరులో మారెమ్మకు రాహుకాల పూజలు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని బస్టాండు వద్ద శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో శుక్రవారం మధ్యాహ్నం రాహుకాల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు అమ్మవారికి చలిపిండి దీపాలు వెలిగించి, చల్లముద్ద పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. రాహుకాల పూజలు సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

 

Post Midle

Tags: Rahukala pujas for Maremma in Punganur

Post Midle