Natyam ad

TVS షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి

గుంటూరు ముచ్చట్లు:
 
గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో TVS షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి , నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి , మరియు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.

సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Rajampet MP Mithun Reddy attends the TVS showroom opening ceremony