Natyam ad

పుంగనూరులో విశ్రాంత ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలి

పుంగనూరుముచ్చట్లు:

విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి కోరారు. సోమవారం ఆయన ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్లు 1న చెల్లించాలని కోరారు. అలాగే విశ్రాంత ఉద్యోగులు తక్షణమే ఈకెవైసి చేసుకోవాలని సూచించారు. అదాయపు పన్ను చెల్లించే వారు ఆన్‌లైన్‌లో చెల్లించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భరత్‌భూషణ్‌, కేశవరెడ్డి, చంద్రశేఖర్‌, వెంకటపతి, ఈశ్వర్‌రెడ్డి, గంగులమ్మ, ద్వారకమ్మ, లీలావతి, ధనలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Retired employees in Punganur need to solve problems

 

Post Midle