Natyam ad

పుంగనూరులో విశ్రాంత ఉద్యోగులు ఈకెవైసి చేసుకోవాలి

పుంగనూరు ముచ్చట్లు:

విశ్రాంత ఉద్యోగులందరు ఈకెవైసి చేసుకుని జూన్‌ 30 లోపు ఈపైలింగ్‌ చేయాలని సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి తెలిపారు. సోమవారం విశ్రాంత ఉద్యోగుల భవన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అందరు జీవితకాలం సర్టిపికెట్లు ఎస్‌టీవో కార్యాలయంలో అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా మేడే నిర్వహించి , కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు రామకృష్ణారెడ్డి, చంద్రయ్య, సీతాపతిరాజు, దొరస్వామి, కేశవరెడ్డి, సుబ్రమణ్యం, వెంకటపతిరాజు, గంగులమ్మ, రెడ్డికుమారి, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Retired employees should do EKY in Punganur