Natyam ad

గణేష్ ఉత్సవాలపై సమీక్ష

హైదరాబాద్ ముచ్చట్లు:

గ్రేటర్ హైదరాబాద్ లో జరిగే గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై జీహెచ్ఎంసి  ప్రధాన కార్యాలయం సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో జీహెచ్ఎంసి  మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి , డిప్యూటీ మేయర్ మోతె  శ్రీలత , కమిషనర్ రోనాల్డ్ రోస్ ,  భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, హెచ్ఎండీయే,  అర్ అండ్ బి,  అగ్నిమాపక, హెల్త్   ఆయా శాఖల  ఉన్నతాధికారులు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా  కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు పాల్గోన్నారు.  సెప్టెంబర్ 18 న వినాయక చవితి,  సెప్టెంబర్ 28 న సామూహిక గణేష్ నిమజ్జనాలు వుంటాయి..

 

Post Midle

Tags: Review of Ganesh Utsavs

Post Midle