శ్రీశైలం దేవస్థానం ఎండోమెంట్ భూములపై అధికారులతో సమీక్ష – మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
అమరావతి ముచ్చట్లు:
అమరావతి గురువారం రాష్ట్ర సచివాలయంలో శ్రీశైలం దేవస్థానం ఎండోమెంట్ భూములపై అధికారులతో జరిగిన సమీక్షలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ,ధర్మాన ప్రసాద రావు , కొట్టు సత్యనారాయణ,తదితరులు
Tags: Review of Srisailam Devasthanam Endowment lands with officials – Minister Peddireddy Ramachandra Reddy