Natyam ad

సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష

పుంగనూరు ముచ్చట్లు:
 
నూతన సంవత్సర బోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రజలందరు సుఖసంతోషాలతో జరుపుకోవాలని గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి విడివిడిగా శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ బోగి , సంక్రాంతి , కనుమ పండుగలను గ్రామీణ ప్రాంతాలలో నిర్వహించుకునేందుకు కుటుంబ సభ్యులంత కలుసుకోవడం సంక్రాంతి పండుగ ప్రాముఖ్యాన్ని చాటుతుందన్నారు. అలాగే ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించి, కరోనా నియంత్రణ పద్దతులను పాటించాలని సూచించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Sankranthi festival should be celebrated happily – Minister Peddireddy, MP Midhunreddy aspiration