Natyam ad

రేపు మదనపల్లెకు షర్మిల రాక

మదనపల్లె ముచ్చట్లు:

అన్మమయ్య జిల్లాలోని మదనపల్లెకు ఈనెల16న YS షర్మిల వస్తున్నారు. పట్టణంలోని బెంగుళూరు బస్టాండులో ఆమె సభలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి వెల్లడించారు. స్థానిక బెంగుళూరు బస్టాండులో మంగళవారం సాయంత్రం 3గంటలకు జరిగే సభలో ప్రసంగిస్తారన్నారు. మాజీ మంత్రి రఘువీరా రెడ్డి, తులసి రెడ్డి, YS సునీత హాజరవుతా రన్నారు. నాయకులు హాజరై సభను విజయవంతం చేయాలన్నారు.

 

Post Midle

Tags: Sharmila’s arrival at Madanapalle tomorrow

Post Midle