Natyam ad

21న స్పెషల్‌ లోక్‌అదాలత్‌

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని కోర్టు ఆవరణంలో ఈనెల 21న స్పెషల్‌ లోక్‌అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు సీనియర్‌ సివిల్‌జడ్జి వాసుదేవరావు తెలిపారు. మంగళవారం ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఈ అదాలత్‌లో రాజీకి సరిపడ రెవెన్యూ కేసులను పరిష్కరిస్తామన్నారు. న్యాయవాదులు , కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

 

 

Post Midle

Tags: Special Lok Adalat on 21

Post Midle