పుంగనూరులో శ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక పూజలు
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో శనివారం రాహుకాల పూజలు నిర్వహించి అమ్మవారిని పూలతో అలంకరించి పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై, చలిపిండి, చల్లముద్దతో దీపాలు వెలిగించి, మొ క్కులు చెల్లించి, పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags: Special pooja to Sri Virupakshi Maremma in Punganur
