పుంగనూరులో శ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేకపూజలు
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని శ్రీవిరూపాక్షి మారెమ్మకు మంగళవారం రాహుకాల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించారు. మహిళలు నెయ్యిదీపాలు, చల్లముద్ద పెట్టి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. భక్తులు అధిక సంఖ్యలో వెళ్లి పూజలు నిర్వహించారు. తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags; Special pooja to Sri Virupakshi Maremma in Punganur
