Natyam ad

విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక పూజలు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని బస్టాండు వద్ద వెలసియున్న శ్రీవిరూపాక్షి మారెమ్మ ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి చలిపిండి , నెయ్యిదీపాలు వెలగించి, చల్లముద్ద నైవేద్యం సమర్పించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

 

Post Midle

Tags; Special worship to Virupakshi Maremma

 

Post Midle