Natyam ad

మే 31 నుండి జూన్ 8వ తేదీ వరకు కురుక్షేత్రలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి ముచ్చట్లు:

 

హర్యానా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కురుక్షేత్ర శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మే 31 నుండి జూన్ 8వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 30న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు

Post Midle

31-05-2023 ధ్వజారోహణం
పెద్దశేష వాహనం

01-06-2023
చిన్నశేష వాహనం
హంస వాహనం

02-06-2023
సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

03-06-2023
కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

04-06-2023
మోహినీ అవతారం కల్యాణోత్సవం
గరుడ వాహనం

05-06-2023 హనుమంత వాహనం గజ వాహనం

06-06-2023 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

07-06-2023 రథోత్సవం అశ్వవాహనం

08-06-2023 చక్రస్నానం ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్ 4వ తేదీ సాయంత్రం 5 నుండి రాత్రి 7 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. జూన్ 9వ తేదీ సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం వైభవంగా జరగనుంది.

 

Tags: Srivari Brahmotsavam at Kurukshetra from 31st May to 8th June

Post Midle