Natyam ad

పుంగనూరులో చిన్నశేషవాహనంపై శ్రీవారి ఊరేగింపు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని కోనేటి వద్ద గల శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామిని ఉదయం చిన్నశేషవాహనంపై ఊరేగించారు. స్వామి, అమ్మవార్లను మూడవ రోజు బుధవారం ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. సాయంత్రం హంసవాహనంపై స్వామివారిని అలంకరించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హ్గమాలు నిర్వహించారు. బ్రహ్గ్మత్సవాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు చేశారు. 11 రోజుల పాటు జరిగే బ్రహ్గ్మత్సవాల కోసం స్వామివారి ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరించారు.

 

Post Midle

Tags; Srivari procession on small chariot in Punganur

Post Midle